రాష్ట్రాభివృద్ధి కోసమే వికేంద్రీకరణ
సాక్షి, తాడేపల్లి:  రాష్ట్రాభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  కొలుసు పార్థసారధి  తెలిపారు. శనివారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... అమరావతి రైతులను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాతే  రైతులకు…
**హైదరాబాదులో ఆరు చోట్ల సిబిఐ సోదాలు.**
*హైదరాబాదులో ఆరు చోట్ల సిబిఐ సోదాలు.* సినీఫక్కీలో రుణాలు తీసుకున్న ఆరుగురు ఇళ్లలో సిబిఐ సోదాలు. ఎస్బిఐ బ్యాంకు కు సంబంధించిన ఆరు నెలల్లో సోదాలు చేస్తున్న సి.బి.ఐ. తప్పుడు పత్రాలతో పాటు లేని మనుషులను ఉన్నట్లుగా చూపి రుణాలు తీసిన ప్రభుత్వ ఉద్యోగులు.  రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రుణాలు…
**వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ **
అమరావతి  వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్  తన తండ్రి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ  ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐ కి ఇవ్వాలని హైకోర్టు లో పిటిషన్లు వేసిన వైఎస్ జగన్ , వివేకా భార్య సౌభాగ్యమ్మ , ఎమ్మెల్సీ బీటెక్ రవి , మాజీ మంత్రి ఆదినారా…
జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ అదిరింది
ముంబై:  దేశీయ నెంబరు వన్‌ టెలికాం సంస్థ రిలయన్స్‌జియో తన వినియోగదారులకు మరోసారి  బంపర్‌ ఆఫర్‌  ప్రకటించింది. '2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'ను సోమవారం ప్రకటించింది.  రూ. 2020ల ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది.  …